39.2 C
Hyderabad
April 28, 2024 14: 20 PM
Slider ప్రత్యేకం

తీన్మార్ మల్లన్నకు పోలీసు వేధింపులపై డీజీపీకి నోటీసు

#teenmarmallanna

తీన్మార్ మల్లన్న పై పోలీసులు జరుపుతున్న వరుస దాడులు పై బీసీ కమిషన్ సీరియస్ గా ఉన్న సీరియస్ గా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 29 ఉదయం 11 గంటలకు డీజీపీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ లు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే ఈ నెల 10వ తేదీన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ జాతీయ బీసీ కమిషన్ ను సంప్రదించారు.

ఇందులో భాగంగా తీన్మార్ మల్లన్న పై జరుగుతున్న వరుస దాడులు, క్యూ న్యూస్ కార్యాలయానికి సంబంధించిన కంప్యూటర్లను పగలగొట్టి హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లిన పోలీసులపై చర్యలలో భాగంగా ఆగ్రహంతో ఉన్న కమిషన్ ఈ నెల 29న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ డీజీపీ తెలంగాణ, కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ లను కచ్చితంగా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Related posts

సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ కు సన్నాహం

Satyam NEWS

వంట గ్యాస్ పెంపుదలతో పెల్లుబికిన ప్రజా  ఆగ్రహం

Satyam NEWS

దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా కాదేపురం

Satyam NEWS

Leave a Comment