నాడు మొక్క- నేడు చెట్టు: 2015 లో మామడలో మొక్క నాటిన సీయం కేసీఆర్
నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ 2015 జూలై 5న నాటిన రావి మొక్క ! అదిప్పుడు చెట్టయింది. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు మామడకు...