కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుండి విడుదల చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలు హల్ధీ వాగు ద్వారా మంజీర నదిలో ప్రవహించి నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి చేరాయి. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి...
నిజాంసాగర్, అప్పర్ మానేరు ప్రాజెక్టుల రిజర్వాయర్ బెడ్ (శిఖం) భూములను రెవెన్యూ, నీటిపారుదల, సర్వే ల్యాండ్ శాఖలు జాయింట్ సర్వే చేపట్టి పది రోజులలో నివేదిక సమర్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ...
నిజాంసాగర్ ప్రాజెక్టులో ఉన్న కొద్దిపాటి నీటిని సక్రమంగా వినియోగించుకోవడంతో పాటుగా కాలువల చివరి ప్రాంతంలోని భూములకు కూడా నీరు అందించేందుకు శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా నడుం బిగించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టులో...