కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుండి విడుదల చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలు హల్ధీ వాగు ద్వారా మంజీర నదిలో ప్రవహించి నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి చేరాయి. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి...
క్రమంగా పెరుగుతున్న వరద నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు పోటెత్తుతున్నదని అధికారులు తెలిపారు. 43 అడుగుల ఎత్తుకు రాగానే గోదావరి లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ...
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం బడుగువానిలంక రెవిన్యూ పరిధిలో గౌతమీ గోదావరి నదిలో స్నానాలు దిగి ఇరువురు యువకులు గల్లంతయ్యారు. కడియం మండలం వీరవరం గ్రామానికి చెందిన పూలరౌతు శ్రీను...