నాగర్ కర్నూల్ లో 27వ తేదీ నుంచి ప్రజావాణి పునః ప్రారంభం
ప్రతి సోమవారం కలెక్టర్ ద్వారా నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం (ఫిర్యాదుల విభాగం) ఈ నెల 27 వ తేదీ నుండి పునఃప్రారంభించనున్నట్లు కలెక్టర్ నేడోక ప్రకటనలో తెలిపారు. కరోన, లాక్ డౌన్ కారణంగా 2020...