మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకత్వంపై ప్రధానమంత్రి నోరు విప్పి మాట్లాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రం సుందరయ్య భవన్ లో సిపియం జిల్లా కమిటీ సమావేశం...
రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో…ప్రప్రధమ పౌరురాలు రాష్ట్ర పతి ఫోటో.. ప్రధాని ఫోటోలు పెట్టాలని విజయనగరం జిల్లా బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్...
ఈ నెల 11వ తేదీన విశాఖపట్నం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని అమరావతి పై నోరు విప్పాలని బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
అపార అనుభవశాలి నిరాడంబరమైన ఆహార్యం బహుభాషా కోవిదుడు తెలుగు భాషాభిమాని మన పివి తెలుగునేల వెలసిన ఓ.. ఆణిముత్యం రాజకీయ చతురత కలిగిన ఓ..వెలుగు తేజామృతం రాజకీయ చక్రవ్యూహంలో రాణించిన మహా దిగ్గజం సమస్యల...
ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం అందరిలో ఆత్మస్థైర్యం పెంచే దిశగా సాగింది. 20 లక్షల కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజిని ప్రకటించి దేశానికి కొత్త ఊపును అందించారని చెప్పవచ్చు. ఈ ప్యాకేజి జి డి పి...