తాజాగా.. వియత్నాం నుండి దిగుమతి చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్లో కరోనావైరస్ నమూనాలను కనుగొన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో చైనా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.. డ్రాగన్ ఫ్రూట్ పై చైనా ఈనెల 26వరకూ నిషేధం...
రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ఓ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. మొత్తం 11 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను మూసేశారు....
బొగ్గు కొరత విద్యుత్తు ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. బొగ్గు కొరత కారణంగా పంజాబ్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. మూడు థర్మల్ విద్యుత్ ప్లాంట్లను మూసివేయాల్సి వచ్చింది. తమ రాష్ట్రానికి బొగ్గు సరఫరా పెంచాలని ఆ...