ఘనంగా శ్రీమచ్చింతామణి గణపతి నిమజ్జనం
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల మట్టపల్లి మహా క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలలో శ్రీమచ్ఛింతామణి గణపతి నవరాత్రులు వేద,స్మార్త పాఠశాల అధ్యాపక,విద్యార్థులచే అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు....