27.7 C
Hyderabad
May 14, 2024 03: 20 AM

Tag : Sonia Gandhi

Slider ప్రత్యేకం

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దుష్ప్రచారాలపై పోరాటం తప్పనిసరి

Satyam NEWS
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దుష్ప్రచారాలపై తప్పనిసరి పోరాటం సాగించాలని సోనియాగాంధీ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు పార్టీ అగ్రనేతలతో మంగళవారంనాడు ఏఐసీసీ ప్రధాన...
Slider జాతీయం

పంజాబ్‌లో వేడెక్కిన రాజ‌కీయం… దూకుడు పెంచిన సిద్దూ

Sub Editor
పంజాబ్ లో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రారంభించింది. పార్టీలో అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ను ప‌క్క‌న పెట్టి ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టింది. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని...
Slider జాతీయం

మాహిష్మతీ ఊపిరి పీల్చుకో…. రాహుల్ మళ్లీ వస్తున్నాడు..

Satyam NEWS
దశాబ్దాల చరిత్ర కలిగి, మహామహులు ఎందరో సారథ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ సరికొత్తరూపు ఎత్తుకోడానికి,కొత్త నీరు నింపుకోడానికి,  సాహసపేతంగా ముందుకు వెళ్తోంది.సోనియాగాంధీ కుటుంబమే ఆన్నీ తానై వ్యవహారిస్తోంది.ముఖ్యనేత రాహుల్ గాంధీ దూకుడు పెంచినట్లు కనిపిస్తున్నారు....
Slider జాతీయం

కుమ్ములాటల కాంగ్రెస్ ఎప్పటికైనా బాగుపడుతుందా?

Satyam NEWS
పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా తప్పుకున్నారు. తప్పించే వేళ దగ్గరపడిందని గ్రహించి, ముందుగానే వైదొలగి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేశారని అర్ధం చేసుకోవాలి. కాంగ్రెస్...
Slider జాతీయం

పంజాబ్ లో కాంగ్రెస్ పరువు మిగిలేనా?

Satyam NEWS
పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి పట్టుమని ఆరు నెలల సమయమే ఉంది. వచ్చే ఫిబ్రవరి/మార్చిలో ఎన్నికలు జరగాల్సి వుంది. అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు ఎలా ఉన్నా? కాంగ్రెస్ పార్టీలోనే...
Slider జాతీయం

టార్గెట్ 2024: కాంగ్రెస్ హస్తానికి 19 వేళ్లు

Satyam NEWS
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీని గద్దె దింపాలి, ఎన్ డి ఏ స్థానంలో తిరిగి యుపీఏ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో,కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ  రంగంలోకి దిగారు.తాడోపేడో తెల్చుకుందామంటూ విపక్ష పార్టీలతో జూమ్ సమావేశం నిర్వహించి...
Slider జాతీయం

మోడీని ఢీ కొట్టేందుకు మమతమ్మ రెడీ

Satyam NEWS
దీదీ వెర్సెస్ మోదీగా సాగిన నిన్నమొన్నటి  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరకు గెలుపు మమతా బెనర్జీనే వరించింది.దీనితో,విపక్ష నాయకులందరికీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయనే విశ్వాసం పెరిగింది. మోదీని...
Slider కరీంనగర్

తెలంగాణ తల్లి ప్రత్యేక రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీనే

Satyam NEWS
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సోనియా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ కార్యదర్శి ఆది...
Slider జాతీయం

కరోనాపై పోరాడండి: సెంట్రల్ వెస్టా ప్రాజెక్టు నిలిపేయండి

Satyam NEWS
సెంట్రల్ విస్టా ప్రాజెక్టును తక్షణమే నిలుపుదల చేసి ఆ డబ్బుతో యుద్ధ ప్రాతిపదికపైన కరోనా వైరస్ పై పోరాటం చేయాలని దేశంలోని 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రధాని నరేంద్రమోడీకి నేడు లేఖ రాశాయి....
Slider ముఖ్యంశాలు

రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల కుట్ర?

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి వారసుడిని ఎంపిక చేసే విషయంలో జరుగుతున్న తతంగం చూస్తుంటే ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు...