బీజేపీ, ఆర్ఎస్ఎస్ దుష్ప్రచారాలపై పోరాటం తప్పనిసరి
బీజేపీ, ఆర్ఎస్ఎస్ దుష్ప్రచారాలపై తప్పనిసరి పోరాటం సాగించాలని సోనియాగాంధీ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు పార్టీ అగ్రనేతలతో మంగళవారంనాడు ఏఐసీసీ ప్రధాన...