సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవన్ లో భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 74వ, జన్మదినోత్సవ వేడుకలను ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో...
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 74వ పుట్టిన రోజు సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఏరియా ఆసుపత్రిలో పట్టణ కాంగ్రెస్ పార్టీ OBC సెల్ చైర్మన్ ములకలపల్లి...
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సోనియా గాంధీ జన్మదినం సందర్బంగా మాజీ మంత్రిస్ షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా 500 మంది నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ చేపట్టారు. అనంతరం పార్టీ...
డిసెంబర్ 9 తెలంగాణ మర్చిపోలేని రోజు! ఇదే రోజు.. సరిగ్గా 11సం౹౹ క్రితం.. ఉద్యమ నాయకుడిగా నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో మృత్యువును ముద్దుపెట్టుకునేందుకు సంకల్పించిన రోజు! తెలంగాణ...
రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు టీ.పీ.సీ.సీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచన మేరకు డిసెంబర్ 8న...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీ నుంచి మకాం మార్చబోతున్నారు. బహుశ ఆమె గోవాకు గానీ చెన్నైకి గానీ నివాసం మార్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం...
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రియాంకా గాంధీ వాద్రాకు చోటు కల్పించడంపై పార్టీ శ్రేణులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందిన సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా, రాహుల్ గాంధీ ముఖ్య నాయకుడుగా ఏఐసీసీలో వ్యవహరిస్తుండగా...
‘ పెద్దలసభ,’ ‘మేథావులసభ’ అని గౌరవంగా పిలుచుకునే రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్ ను ఎన్నుకునే ప్రక్రియలో దేశంలోని రాజకీయ పక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి. సెప్టెంబర్ 14 న జరుగనున్న డిప్యూటీ చైర్మన్ పదవి దక్కించునేందుకు...
దేశవ్యాప్తంగా రోజు రోజుకూ మసకబారుతున్న ప్రతిష్టతో ఉన్న కాంగ్రెస్ పార్టీలో మరో సంక్షోభం తలెత్తింది. పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ప్రక్షాళన వైపు మొగ్గు చూపుతుండగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని సోనియాగాంధీ...
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. సాయంత్రం 7 గంటలకు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందాల్సిందేమీ లేదని, సాధారణ పరీక్షల కోసమే ఆసుపత్రిలో చేర్చినట్లు కాంగ్రెస్ పార్టీ...