30.7 C
Hyderabad
April 29, 2024 06: 04 AM

Tag : Sonia Gandhi

Slider జాతీయం

ఢిల్లీలో నేడు కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ

Satyam NEWS
భారత రాజకీయాల్లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ ‘చింతన్ శివిర్’ కూడా నిర్వహించనున్న తరుణంలో ఢిల్లీలో జరగనున్న ఈ సభ కీలకమైంది....
Slider సంపాదకీయం

Analysis: కాంగ్రెస్ లో ప్రశాంత్ కిషోర్ పప్పులు ఉడకవు

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఏ బాధ్యతలు అప్పగించాలనే అంశంపై ఏఐసిసి తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ప్రశాంత్ కిషోర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై...
Slider జాతీయం

ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై దృష్టి సారించిన సోనియాగాంధీ

Satyam NEWS
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఇంటిని చక్కదిద్దుకోవడానికి ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నడుంబిగించారు. సోనియా గాంధీ ప్రధానంగా రాజస్థాన్ పై దృష్టి సారించారు. అక్కడ యువనాయకుడు సచిన్...
Slider సంపాదకీయం

పీకే సరికొత్త వ్యూహంతో ఇద్దరికీ చిక్కులు….

Satyam NEWS
ప్రశాంత్ కిషోర్… ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సుపరిచితం. దేశవ్యాప్తంగా కూడా ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వారు ఉండరు. ప్రశాంత్ కిషోర్ ఒక ఎన్నికల స్ట్రాటజిస్టు. ఈయన ఎన్నికలలో పాచికలు...
Slider జాతీయం

ఈ కాంగ్రెస్ కు బుద్ధి రాదు… వచ్చే అవకాశం కూడా లేదు

Satyam NEWS
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో  ఘోర పరాజయం చవిచూసిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు లేదు. పార్టీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా పంజాబ్ రాష్ట్రంలో...
Slider ప్రత్యేకం

ఏఐసీసీలో భారీ ప్రక్షాళన

Sub Editor 2
 ఏఐసీసీలో భారీ ప్రక్షాళనకు అడుగులు పడుతున్నాయి. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు.  అనంతరం...
Slider సంపాదకీయం

కాంగ్రెస్ ముక్త భారత్… ఇంత ఈజీగా అయిపోతున్నదే….

Satyam NEWS
‘‘కాంగ్రెస్ ముక్త భారత్’’ కాంగ్రెస్ లేని భారత దేశం కావాలి అని నరేంద్ర మోడీ పిలుపునిస్తే ‘‘ఆ… ఇది అయ్యేదా పొయ్యేదా’’ అని చాలా మంది అనుకున్నారు. ఇది సాధ్యం కాదని చాలా మంది...
Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్ లో చేరబోతున్న బిజెపి ఎంపి తండ్రి

Satyam NEWS
సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్‌ సొంత గూటికి రాబోతున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఎంపీ గా ఉన్న ఆయన ఆ పార్టీలో ఏ మాత్రం ప్రాధాన్యత దక్కకపోవడంతో ఎంతో అసంతృప్తితో ఉన్నారు. రాజకీయంగా డీఎస్‌ ఎదుగుదలంతా కాంగ్రెస్‌...
Slider జాతీయం

మళ్లీ గెలవాల్సిన చోటు…. కాంగ్రెస్ తనంత తానే తెచ్చుకుంది చేటు

Satyam NEWS
యోధుల సీమగా పేరుగాంచిన పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముహూర్తం దగ్గరకు వచ్చేసింది. పట్టుమని మూడు నెలల సమయం మాత్రమే ఉంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాలి. గత ఎన్నికలు ఫిబ్రవరి 4వ...
Slider వరంగల్

వంశీచంద్ రెడ్డికి టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ అభినందనలు

Satyam NEWS
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డికి పార్టీలో జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పజెప్పగించడం పట్ల టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అభినందనలు తెలిపారు....