శ్రీశైలం జల విద్యుత్ కేంద్ర ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నేడు ఉద్యోగులు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్ రావు తో సహా అన్ని స్థాయిల ఇంజనీర్లు,...
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతున్నది. సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్, డీఐజీ సుమతి నేతృత్వంలో ఈ విచారణ ప్రారంభం అయింది. ప్రమాదం జరిగిన స్థలంలో ప్రాథమిక...
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు...
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో లోపల చిక్కుకున్న తొమ్మిది మంది మరణించారు. రెస్క్యూ టీమ్ అయిదుగురు మృత దేహాలను బయటకు తీసుకొచ్చారు. మిగిలిన నాలుగు మృతదేహాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో...
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో భారీ ఆగ్ని ప్రమాదం జరిగింది. కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది సంఘటన సమయంలో భారీగా పెలుడు శబ్దాలు వచ్చాయి. పవర్ హౌస్ మొత్తం మంటలు పోగతో నిండిపోయింది....
ఎగువన ఉన్న క్యాచ్ మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి వస్తున్న ప్రవాహానికి తోడు, నల్లమల అడవుల్లో కురుస్తున్న నీరు వచ్చి చేరుతుండటంతో...
ఎగువ నుంచి ఇన్ ఫ్లో పెరగడంతో జూరాల ప్రాజెక్ట్ గేట్లను అధికారులు ఎత్తేశారు. మొత్తం ఐదు గేట్లు ఎత్తారు. దాంతో కృష్ణమ్మ వడి వడిగా శ్రీశైలానికి పరుగులు తీస్తున్నది. రెండు గేట్లు రెండు మీటర్లు,...
శ్రీశైలం జలాశయానికి వరద నీరు రావడం ప్రారంభం అయింది. ఎగువ రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నందున వరద నీరు పోటెత్తుతోంది. సుంకేసుల నుంచి : 8824 క్యూసెక్కులు.. హంద్రీ నుంచి 5 వేల 640...