భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలను యావత్ ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహంగా జరుపుకున్నామని ఆర్ ఎస్ ఎస్ కూకట్ పల్లి భాగ్ అధికారులు అన్నారు. దేశానికి ఆగష్టు 15, 1947 న స్వతంత్రం వచినప్పటికిని, నైజాం పాలిత...
నిజాం పాలించిన హైదరాబాద్ రాష్ట్రం 17 సెప్టెంబర్ 1948 న భారతదేశంలో విలీనం జరిగిన సందర్భంగా గాంధీ భవన్ లో నిర్వహించిన తెలంగాణ విలీన దినోత్సవంలో పిసిసి అధ్యక్షుడు ఎంపి కెప్టెన్ ఉత్తమ్ కుమార్...
నిరంకుశ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాడి ఐదు వేల మంది వీరులు ఆత్మబలిదానం చేసిన ఏకైక పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి...
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం మిర్యాలగూడ క్రాస్ రోడ్డు సెంటర్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర...
తెలంగాణ విమోచన దినోత్సవం ములుగు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేడు ములుగు మండలం జంగాలపల్లి గ్రామంలో బూత్ కమిటీ అధ్యక్షులు రేకుల రాజు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ములుగు...
నిర్మల్ జిల్లాలో 74 వ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. సాయుధ పోరాటంలో అమరుడైన నిర్మల్ పట్టణానికి చెందిన రాజ్ గొండ్ విగ్రహం వద్ద, వెయ్యి ఉడాల్ మర్రి చెట్టు అమరవీరుల సంస్మరణ...
‘తెలంగాణ విమోచన’ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ రూరల్ మండల అధ్యక్షుడు కుందూరు కోటిరెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న మండలంలోని అన్ని పోలింగ్ బూతులలో జాతీయ జెండా ఆవిష్కరించాలని...
సెప్టెంబర్ 17వ, తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్...