అమరావతి కోసం తెలుగుదేశం ఆధ్వర్యంలో పాదయాత్ర
రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు మహా పాదయాత్ర నిర్వహించారు. నరసరావుపేట నుంచి కోటప్పకొండ వరకు...