ఆస్తి విలువ పై ఇంటి పన్ను వేసే విధానాన్ని రద్దు చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో ప్రజలను దోచుకునే ఆలోచనను విరమించుకోవాలని గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా...