ఓటర్లను ప్రభావితం చేయగలిగిన కమ్మ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతలు బీఆర్ యస్ పార్టీకి దూరం అవుతున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల బీఆర్ యస్ కు బై బై చెప్పిన...
నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నందమూరి తారకరామారావు కాంస్య విగ్రహాన్ని నేడు ఆయన శతజయంతి సందర్భంగా నందమూరి రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి...
బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రయాణం పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. పార్టీ నేతలపై గరంగా ఉన్న ఆయనను ఇటీనలే లైన్లోకి తెచ్చారు. రాజకీయాల్లో కేసీఆర్ తో సమానమైననేతగా ఉన్న...
రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అవిభక్త ఖమ్మం జిల్లా లో భారీ ర్యాలీ చేపట్టారు. వందల సంఖ్యలో కార్లు, వేల సంఖ్యలో మోటార్ సైకిళ్ళ తో ఆయన అబిమానులు అందులో పాల్గొన్నారు....