శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున రానున్న ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్న మామిడి గోవింద రావు పార్టీలో జోరు పెంచారు. ప్రధానంగా దసరా సందర్భంగా పార్టీ ప్రచార రధాన్ని ప్రారంభించిన ఎంజీఆర్ ఇక మీదట నియోజకవర్గంలో విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు చేపడతానని చెప్పకనే చెప్పారు. 2019లో టికెట్ ఆశించి భంగపడ్డానని 2024లో తప్పక తనకే టికెట్ వస్తుందని, పెద్దలందరి ఆశీస్సులు తనకే ఉన్నాయని ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
previous post
next post