టీడీపీ అధినేత ఉత్తరాంధ్ర పర్యటన లో భాగంగా ఈ నెల 22న రాజాం లో పర్యటించిన చంద్రబాబు…23వ తేదీన బొబ్బిలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. చరిత్ర కు సజీవ సాక్ష్యం గా ఉన్న బొబ్బిలి కోట సాక్షి గా కోట సంస్థానీధుశులు..ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు… ముద్దు గా బేబీ నాయన అని పిలవడే స్థానిక టీడీపీ నేత ఆధ్వర్యంలో బొబ్బిలి పట్టణంలో టీడీపీ భారీ గా ఏర్పాట్లు చేసింది. దారిపొడవునా..”ఇదేం ఖర్మ మన రాష్ఠ్రానికి’ అన్న నిరసన బోర్డులు కటౌట్లతో బొబ్బిలి అంతా పసుపు రంగంలో కి మారిపోయింది. ఈ సాయంత్రం ఆరుగంటలకు టీడీపీ అధినేత బొబ్బిలి లో బలిజిపేట రోడ్ లో జరగనున్న బాబు సభకు ఏర్పాటు చేసారు.
previous post
next post