28.7 C
Hyderabad
April 28, 2024 06: 34 AM
Slider విశాఖపట్నం

బొబ్బిలి లో “ఇదేం ఖర్మ మన రాష్ఠ్రానికి” ప్రొగ్రాం

#bobbili

టీడీపీ అధినేత ఉత్తరాంధ్ర పర్యటన లో భాగంగా ఈ నెల 22న రాజాం లో పర్యటించిన చంద్రబాబు…23వ తేదీన బొబ్బిలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. చరిత్ర కు సజీవ సాక్ష్యం గా ఉన్న బొబ్బిలి కోట సాక్షి గా కోట సంస్థానీధుశులు..ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు… ముద్దు గా బేబీ నాయన అని పిలవడే స్థానిక టీడీపీ నేత ఆధ్వర్యంలో బొబ్బిలి పట్టణంలో టీడీపీ భారీ గా ఏర్పాట్లు చేసింది. దారిపొడవునా..”ఇదేం ఖర్మ మన రాష్ఠ్రానికి’ అన్న నిరసన బోర్డులు కటౌట్లతో బొబ్బిలి అంతా పసుపు రంగంలో కి మారిపోయింది. ఈ సాయంత్రం ఆరుగంటలకు టీడీపీ అధినేత బొబ్బిలి లో బలిజిపేట రోడ్ లో జరగనున్న బాబు సభకు ఏర్పాటు చేసారు.

Related posts

మధ్యతరగతి మందహాసం!

Bhavani

పోలీసు అధికారులకు కరోనా రక్షణ హెడ్ షీల్డ్

Satyam NEWS

మంత్రి కేటీఆర్ కు హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment