మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉన్న యిభై డివిజన్ పరిధిలలో ఉన్న తాగు ,మంచి నీటి సమస్య లపై…పాలకవర్గం పట్టించుకోలేదు… కనీసం మీరైనా స్పందించి సమస్య పరిష్కరించండి..మా ప్రాణాలు కాపాడంటూ విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్య కుమారికి వినతి పత్రం ఇచ్చింది..టీడీపీ. ప్రతీ సోమవారం మాదిరిగానే కలెక్టరేట్ లో జరుగుతున్న స్పందనలో టీడీపీ నేతలైన కనకల మురళి మోహన్, ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, గాజులరేగ టీడీపీ కార్పొరేటర్ తో కలిసి.. కలెక్టర్ ను కలిసి మా సమస్యలను…మున్సిపల్ కార్పోరేషన్ పట్టించుకోవటం లేదంటూ.. కలుషిత నీరు తాగి.. డివిజన్ ప్రజలు గాని మృత్యువాత పడితే..ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియా తి దేశం నేతలు మాట్లాడుతూ…. కార్పొరేషన్ లో కలుషితమైన నీరు సరఫరా అవుతోందని….అది చాలా ప్రమాదకరమని..ఈ అంశంపై మొన్న జరిగిన కార్పొరేషన్ మీటింగ్ లో ప్రస్తావించినప్పటికీ స్పందించలేదన్నారు.మీరైనా తక్షణమే స్పందించకుంటే…డివిజన్ ప్రజలు రక్షించబడతారన్నారు.