28.7 C
Hyderabad
April 28, 2024 09: 04 AM
Slider హైదరాబాద్

అభ్యర్ధుల ఎంపికకు ఏడుగురు సభ్యులతో కమిటీ

#chandrababu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అనే విషయమై నేడు స్పష్టత వచ్చింది. తెలంగాణ ఎన్నికల బరిలోకి టీడీపీ కూడా దిగనుంది. ఈ క్రమంలోనే ఈ అసెంబ్లీ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేసింది. ఏడుగురు సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో ఒక కమిటీని నియమించారు. కమిటీలో కాసాని జ్ఞానేశ్వర్, రావుల చంద్రశేఖరరెడ్డి, అర్వింద్ కుమార్ గౌడ్, కంభంపాటి రామ్మోహనరావు, బక్కని నరసింహులు, కాశీనాథ్, నర్సిరెడ్డిలకు చోటు కల్పించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటి స్వీకరించనుంది. అనంతరం చంద్రబాబుకు నివేదిక సమర్పించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను టీడీపీ ప్రకటించనుంది.

Related posts

ట్యాగ్ యింగ్ జరగక పీ ఆర్ సిబ్బందికి ఇబ్బంది

Bhavani

మేనకా గాంధీ అనుచిత వ్యాఖ్యలకు పశువైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన

Satyam NEWS

దేశ సమైక్యతకు పి.వి ఎనలేని కృషి

Satyam NEWS

Leave a Comment