29.7 C
Hyderabad
April 29, 2024 10: 23 AM
Slider గుంటూరు

డా౹౹చదలవాడను కలిసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జి.వి రెడ్డి

#chadalawada

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జి.వి రెడ్డి గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేసి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యాలయానికి విచ్చేసిన ఆయనను నియోజకవర్గ ఇన్-ఛార్జ్ డాllచదలవాడ అరవింద బాబు జి.వి రెడ్డిని దుశాలువాతో సత్కరించారు. ఇరువురు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ చేకూరి వీరయ్య,పార్లమెంట్ వాణిజ్య విభాగ అధ్యక్షులు మాజేటి వెంకటేష్, పార్లమెంట్ అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు, మాజీ కౌన్సిలర్లు కదం నగజ్యోతి, కొర్నేపాటి సంజీవరావు, మీరవాలి, బొప్పుడి వెంకయమ్మ తదితరులు ఉన్నారు.

Related posts

కార్మికుల సమస్యలను పరిష్కరిస్తా: ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్

Satyam NEWS

కండోలెన్స్: మాజీ జడ్పీ చైర్మన్ అశోక్ రాజు మృతి

Satyam NEWS

గాంధీభవన్లో  బతుకమ్మ సంబరాలు

Satyam NEWS

Leave a Comment