38.2 C
Hyderabad
April 28, 2024 20: 10 PM
Slider హైదరాబాద్

గురుస్వాములను సత్కరించిన  టి టీ డి పి రాష్ట్ర కార్యదర్శి

#guruswamy

గురుస్వాములను తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నీరుకొండ సతీష్ బాబు సత్కరించారు.శబరిమల అయ్యప్ప స్వామి దీక్షలో భాగంగా 41 రోజులు కఠిన నియమ నిష్టలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇరుముడి కట్టుకొని శబరి యాత్రకు బయలుదేరిన ఎల్లారెడ్డి గూడ హనుమాన్ టెంపుల్ నుండి గురుస్వాములు పాండు గురు స్వామి (18 వ పడి) , భాస్కర్ గురు స్వామి బిక్షపతి గురుస్వాములను తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నీరుకొండ సతీష్ బాబు కలిసి గురుస్వాములను సత్కరించి శబరిగిరీసుని యాత్ర సజావుగా సాగాలని మనసారా ఆకాంక్షించారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

పుతిన్ తో చర్చలు జరిపిన అజిత్ దోవల్

Satyam NEWS

కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించండి

Satyam NEWS

చివరి చరణం

Satyam NEWS

Leave a Comment