గురుస్వాములను తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నీరుకొండ సతీష్ బాబు సత్కరించారు.శబరిమల అయ్యప్ప స్వామి దీక్షలో భాగంగా 41 రోజులు కఠిన నియమ నిష్టలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇరుముడి కట్టుకొని శబరి యాత్రకు బయలుదేరిన ఎల్లారెడ్డి గూడ హనుమాన్ టెంపుల్ నుండి గురుస్వాములు పాండు గురు స్వామి (18 వ పడి) , భాస్కర్ గురు స్వామి బిక్షపతి గురుస్వాములను తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నీరుకొండ సతీష్ బాబు కలిసి గురుస్వాములను సత్కరించి శబరిగిరీసుని యాత్ర సజావుగా సాగాలని మనసారా ఆకాంక్షించారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా