38.2 C
Hyderabad
May 3, 2024 20: 01 PM
Slider విజయనగరం

పట్టభద్రుల ఎన్నిక: ప్రజాస్వామ్యానిదే ఈ విజయం

#vijayanagaramtdp

ఆనందోత్సాహాల మధ్య తెలుగుదేశం శ్రేణులు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నిక గెలుపు పై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు స్పందించారు. అశోక్ బంగ్లాలో మీడియా తో మాట్లాడుతూ ప్రజలు ఆలోచన లో మార్పు వచ్చిందన్నారు. ఎంఎల్సీ ఎన్నికల లో ఆ ఆలోచనే మార్పు నకు నాంది పలికిందన్నారు. దాని పర్యవసానమే.. ఉత్తరాంధ్ర  పట్టభద్రుల ఎన్నికల లో ఆ మార్పు జరిగిందన్నారు. ఈ మార్పు ప్రజాస్వామ్యానికే శుభపరిణామం అని అశోక్ గజపతిరాజు అన్నారు.

Related posts

కారు ప్రమాద మృతురాలికి పరిహారం అందచేత

Satyam NEWS

సింహవాహినీ మాతా పాహిమాం

Satyam NEWS

ఆంగ్ల అధ్యాపకురాలు డాక్టర్ కొణిజేటి అరుణకుమారికి “విశ్వజననీ విద్యారత్న”

Bhavani

Leave a Comment