గాల్వన్ లోయ అమరుడు కల్నల్ సంతోష్ బాబు చిన్నారులను గవర్నర్ కుర్చీ లో కూర్చోబెట్టారు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్.
కల్నల్ సంతోష్ బాబు కు మరణాంతరం మహ వీర్ చక్ర అవార్డు ప్రకటించిన సందర్భంగా సంతోష్ బాబు సతీమణి సంతోషి ని ఈరోజు గవర్నర్ సత్కరించారు.
ఈ సందర్బంగా వారి ఇద్దరు పిల్లల్ని గవర్నర్ తన కుర్చీ లొ కూర్చోబెట్టారు.