28.7 C
Hyderabad
April 26, 2024 09: 21 AM
Slider ముఖ్యంశాలు

కల్నల్ సంతోష్ భార్యా పిల్లలకు గవర్నర్ సత్కారం

#Telangana Governor

గాల్వన్ లోయ అమరుడు కల్నల్ సంతోష్ బాబు చిన్నారులను గవర్నర్ కుర్చీ లో కూర్చోబెట్టారు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్.

కల్నల్ సంతోష్ బాబు కు మరణాంతరం మహ వీర్ చక్ర అవార్డు ప్రకటించిన సందర్భంగా సంతోష్ బాబు సతీమణి సంతోషి ని ఈరోజు గవర్నర్ సత్కరించారు.

ఈ సందర్బంగా వారి ఇద్దరు పిల్లల్ని గవర్నర్ తన కుర్చీ లొ కూర్చోబెట్టారు.

Related posts

అంగరంగవైభవంగా కొత్త సచివాలయం ప్రారంభోత్సవం

Bhavani

మినిస్టర్స్ వాయిస్: పల్లెలు, పట్టణాల అభివృద్ధే లక్ష్యం

Satyam NEWS

విమానాన్ని ఆపిన ఎయిర్ ఇండియా పెంపుడు ఎలుక

Satyam NEWS

Leave a Comment