30.7 C
Hyderabad
April 29, 2024 04: 36 AM
Slider వరంగల్

ఆశావర్కర్ కుటుంబానికి తెలంగాణ జాగృతి అండ

#asha worker

కష్టాల్లో ఉన్న ఆశావర్కర్ కుటుంబాన్ని ములుగు జిల్లా తెలంగాణ జాగృతి ఆదుకున్నది. ములుగు మండలం దేవానగర్ సబ్ సెంటర్ లో ఆశా వర్కర్ గా పని చేస్తున్న నగావత్ స్వాతి భర్త నగావత్ గోపి 20 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు.

ఈ విషయం తెలిసిన తెలంగాణ జాగృతి ములుగు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పోరిక రవీందర్ ఆ కుటుబానికి తన వంతు సాయం అందిచారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సహాయంగా రూ.3000, అనారోగ్యంతో ఉన్న పిల్లలకు మెడిసిన్ అందించారు.

స్వాతి కి ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా రవీందర్  తెలిపారు. ఈ కార్యక్రమంలో నాజర్,హరీష్,ఈశ్వరక్క తదితరులు పాల్గొన్నారు.

Related posts

కర్ణాటక ఫలితాలు బిజెపిమత రాజకీయాలకుచంపపెట్టు

Bhavani

నల్లమల ఆదివాసీలకు పీయూ ఆధ్వర్యంలో ఉచితం వైద్య శిబిరం

Satyam NEWS

హుజూర్ నగర్ లో సోనియా గాంధీ పుట్టిన రోజు పండుగ

Satyam NEWS

Leave a Comment