ఇంటర్మీడియట్ పరీక్షల మార్పు నేపధ్యంలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ కూడా మారింది. ఇంటర్ పరీక్షలు మే 24 వ తేదీ న ముగియనుండగా మే 23 వ తేదీ నుండే పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి షెడ్యూల్ ప్రకటించింది. మే 23 నుంచి జూన్ 1 వ తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహించి వెంటనే ఫలితాలు కూడా ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
previous post