28.7 C
Hyderabad
April 28, 2024 03: 51 AM
Slider కర్నూలు

ఏపిలో పదవ తరగతి ప్రశ్న పత్రం లీక్

#tenthquestionpapers

పదవ తరగతి ప్రశ్న పత్రం లీక్ కావడంతో ఏపిలో సంచలనం రేగింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లి  జిలా పరిషత్ హై స్కూల్  నుంచి ఈ పేపర్ లీక్ అయినట్లు చెబుతున్నారు. అక్కడి పరీక్ష సెంటర్ నుంచి వాటర్ బాయ్ ఒకరు తెలుగు  క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్లు చెబుతున్నారు.

రూమ్ నెంబర్ 3 లో వాటర్ బాయ్ ప్రశ్నాపత్రం ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. జిల్లా విద్యాశాఖ అధికారి దీనిపై విచారణ ప్రారంభించారు. రూమ్ నెంబర్ 3 ఇన్విజిలేటర్ ను సస్పెండ్ చేయడంతో పాటు వాటర్ బాయ్  తొలగించారు. ఎంఈఓ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది.

Related posts

ఆపదలో ఉన్న గర్భిణీ మహిళను ఆదుకున్నమున్సిపల్ చైర్మన్

Satyam NEWS

పోలీసుల ముందే ఎంపిటిసి అభ్యర్ధిపై వైసిపి దాడి

Satyam NEWS

మంగళగిరిలో అనుమానితుల సంచారం

Sub Editor

Leave a Comment