37.2 C
Hyderabad
April 26, 2024 22: 07 PM
Slider కడప

వైసిపి పాలనతో రాష్ట్రం బ్రష్టు పట్టిపోయింది

వైసీపీ పాలనతో రాష్ట్రం బ్రష్టు బట్టి పోవడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి 50 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందని రాయచోటి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్,మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి అన్నారు. టిడిపి జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు శుక్రవారం రాయచోటి పట్టణంలోని 7 వ వార్డు కొత్తపల్లిలో టిడిపి ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక వైసిపి పాలనకు నిరసగా రాష్ట్రానికి ఇదేమి కర్మ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రమేష్ కుమార్ రెడ్డి వార్డులో ఇంటింటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం గడిచిన మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో కొనసాగిస్తున్న అవినీతి,అరాచక,నియంతృత్వ పాలన గురించి ప్రజలకు వివరించారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

Related posts

MLC ఎన్నికల్లో నిరంతరం మన కోసం పోరాడే వ్యక్తిని గెలిపించాలి

Satyam NEWS

ది ఎండ్: అవినీతికి పాల్పడిన సిఐ సస్పెన్షన్

Satyam NEWS

ఎవరినీ నిందించను.. పోటీ చేయటం పక్కా… తుమ్మల

Bhavani

Leave a Comment