40.2 C
Hyderabad
April 28, 2024 18: 40 PM
Slider ముఖ్యంశాలు

టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రోగ్రాం కార్యదర్శిగా పసల ప్రసాద్

#tntuc

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర ప్రోగ్రాం కార్యదర్శిగా పసల ప్రసాద్ నియమితులయ్యారు.

ఈ మేరకు టి ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు ఎం కె బోస్ గురువారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని, రాష్ట్ర అధ్యక్షులు బోస్ కి  హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పసల ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Related posts

వరంగల్ వృద్ధాశ్రమంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

Satyam NEWS

మంత్రి  బొత్సకు రాజ్యాంగమంటే గౌరవం ఉందా..!?

Satyam NEWS

దేవుడి స్క్రిప్టు మారుస్తున్న సిఎం జగన్

Satyam NEWS

Leave a Comment