32.7 C
Hyderabad
April 27, 2024 01: 29 AM
Slider ముఖ్యంశాలు

గిరిజన నాయకుని కుటుంబ సభ్యులను ఓదార్చిన ఉత్తమ్

#Uttamkumarreddy

ఇటీవల మరణించిన గిరిజన నాయకుడు లకావత్ రామారావు కుటుంబ సభ్యులను నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం పరామర్శించారు.

సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండలం పీక్లా నాయక్ తండాలో ఇటీవల మరణించిన ప్రముఖ గిరిజన నాయకుడు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపిటిసి, దివంగత లకావతు రామారావు తల్లిదండ్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి  ఓదార్చారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జల్లికట్టుకు గైడ్ లైన్స్ తో గ్రీన్ సిగ్నల్

Sub Editor

రైల్వే విద్యుత్ తీగ తెగి పడి విద్యుత్ ఉద్యోగి దుర్మరణం

Satyam NEWS

మమ్ములను వాడుకుని వదిలేస్తే ఎలా?

Satyam NEWS

Leave a Comment