37.2 C
Hyderabad
April 26, 2024 20: 48 PM
Slider హైదరాబాద్

తెలంగాణ ఆవిర్భావ కోసం జీవితాన్నే త్యాగం చేసిన జయశంకర్‌

#jayashankar uppal

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ కోసం జయశంకర్‌ తన జీవితాన్నే త్యాగం చేశారని తెలుగుదేశం పార్టీ మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గం కార్యనిర్వాహక కార్యదర్శి రాములు యాదవ్‌ అన్నారు.

శుక్రవారం  ఆచార్య జయశంకర్‌ 87వ జయంతి వేడుకలు చర్లపల్లి పారాశ్రామిక వాడలోని ప్రొపెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో ఏఎస్‌రావు నగర్‌ డివిజన్‌ టిడిపి అధ్యక్షులు నీరుకొండ సతీష్‌బాబు, ఎస్‌.ఏ.రహీం, పసల ప్రసాద్‌, సాయి,నాగార్జున, శ్రీనివాస్‌,వెంకటేశ్‌ తదితదులు పాల్గొన్నారు.

Related posts

వివేకాను కుట్ర చేసి చంపింది వాళ్లే….

Satyam NEWS

కొండగట్టుకు రూ.100 కోట్లు ఇచ్చిన కేసీఆర్ కు కృతజ్ఞతలు

Bhavani

లాఠీలు పక్కన పెట్టి… ప్లకార్డులు పట్టుకుని “క్లాస్” చెబుతున్నఖాకీలు…!

Bhavani

Leave a Comment