తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ కోసం జయశంకర్ తన జీవితాన్నే త్యాగం చేశారని తెలుగుదేశం పార్టీ మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గం కార్యనిర్వాహక కార్యదర్శి రాములు యాదవ్ అన్నారు.
శుక్రవారం ఆచార్య జయశంకర్ 87వ జయంతి వేడుకలు చర్లపల్లి పారాశ్రామిక వాడలోని ప్రొపెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో ఏఎస్రావు నగర్ డివిజన్ టిడిపి అధ్యక్షులు నీరుకొండ సతీష్బాబు, ఎస్.ఏ.రహీం, పసల ప్రసాద్, సాయి,నాగార్జున, శ్రీనివాస్,వెంకటేశ్ తదితదులు పాల్గొన్నారు.