28.7 C
Hyderabad
April 26, 2024 08: 08 AM
Slider జాతీయం

త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్..

త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ.. అక్కడ స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగింది. అయినప్పటికీ అపూర్వ విజయాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. దీంతో పశ్చిమ బెంగాల్‌తోపాటు త్రిపురలోనూ టీఎంసీ జెండా ఎగరేస్తుందన్న తరుణంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

త్రిపుర స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధిక్యత కనబర్చింది. త్రిపురలో మొత్తం 20 మునిసిపాలిటీలకు గానూ 14 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. బీజేపీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మొత్తం 334 వార్డులకు గానూ బీజేపీ ఇప్పటికే 112 స్థానాల్లో ఏకపక్షంగా విజయం సాధించింది.

Related posts

విశిష్టం

Satyam NEWS

ఎమోషనల్ ఎంటర్ టైనర్ “డియర్ మేఘ” మిస్ కావొద్దు

Satyam NEWS

రిజైన్ స్కై బార్ పై ఎక్సయిజ్ పోలీసు పంజా

Satyam NEWS

Leave a Comment