40.2 C
Hyderabad
April 26, 2024 11: 53 AM
Slider తెలంగాణ

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపిల విరాళం రూ.500 కోట్లు

kcr 26

టిఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తమ సంపూర్ణ మద్దతు పలికారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సహాయంగా ఒక నెల వేతనం, ఒక ఏడాది నియోజకవర్గ అభివృద్ధి నిధులు మొత్తం కలిసి దాదాపు 500 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించడానికి ముందుకు వచ్చారు.

Related posts

చరిత్ర ను తుంగలోని నెట్టేస్తోందీ జగన్ ప్రభుత్వం..

Satyam NEWS

అభివృద్ధి పేరుతో రాజకీయ ప్రచారాలకు వస్తే అడ్డుకుంటామ్

Bhavani

ఎల్‌నినో తో ప్రపంచమంతటా ప్రభావం

Bhavani

Leave a Comment