38.2 C
Hyderabad
April 29, 2024 20: 45 PM
Slider ముఖ్యంశాలు

లాస్ట్ ఛేంజ్: రాజ్యసభకు కేకే సురేష్ రెడ్డిలకు లైన్ క్లియర్

kk suresh reddy

తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టిఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డిలను తమ అభ్యర్థులుగా ప్రకటించారు.

టిఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ శుక్రవారం తమ నామినేషన్లు దాఖలు చేస్తారు. తమను రాజ్యసభ అభ్యర్థులుగా నిర్ణయించినందుకు కేశవరావు, సురేష్ రెడ్డి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వీరిద్దరినీ ముఖ్యమంత్రి అభినందించారు.

Related posts

రెండు రాష్ట్రాల్లో బిజెపికి సీట్లు తగ్గడం శుభ సూచకం

Satyam NEWS

బిచ్కుంద లో బిసి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

Satyam NEWS

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సందర్శించిన ఉత్తమ్

Satyam NEWS

Leave a Comment