33.7 C
Hyderabad
April 29, 2024 01: 09 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో పేరుకుపోయిన 4 కోట్ల రూపాయల నాణాలు

#Tirumala Tirupathi

టిటిడి ప‌ర‌కామ‌ణి విభాగంపై అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి శనివారం తిరుమ‌ల‌లోని అన్నమయ్య భవనంలో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పరకామణి విభాగంలో నిల్వ ఉన్న నాణేలు తరలించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అద‌న‌పు ఈవో చర్చించారు.

కోవిడ్ -19 లాక్ డౌన్ వల్ల నిల్వ ఉన్న రూ.4.33 కోట్లు (4 కోట్ల 33 ల‌క్ష‌ల రూపాయలు) విలువైన నాణేలను తరలించడంపై బ్యాంకర్లతో సమీక్షించారు. కాగా,  కొన్నేళ్లుగా పరకామణిలో నిల్వ ఉన్న నాణేల్లో గత సంవత్సర కాలంలో దాదాపు రూ.51.80 కోట్ల విలువైన నాణేలను టిటిడి వివిధ బ్యాంకులకు అప్పగించింది.

ఈ సమావేశంలో ప‌ర‌కామ‌ణి డెప్యూటీ ఈవో వెంకటయ్య, వివిధ బ్యాంకుల మేనేజర్లు,‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

Bhavani

ఒంగోలులో సీఎం జ‌గ‌న్ చే సున్నా వ‌డ్డీ ప‌థ‌కం ప్రారంభం…!

Satyam NEWS

జన చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం

Satyam NEWS

Leave a Comment