42.2 C
Hyderabad
April 26, 2024 17: 04 PM
Slider జాతీయం

మోడల్స్ మృతిలో మిస్టరీ.. సంచలనంగా చివరి ఇన్స్టా పోస్ట్

నవంబర్‌ 1న కేరళ అందాల సుందరి, మాజీ మిస్‌ అన్సీ కబీర్‌, రన్నరప్‌ అంజనా షాజన్‌, మరో ఎడ్వర్టైసింగ్‌ ప్రొఫెషనల్‌ మొహమ్మద్‌ ఆషిక్‌ల మరణం యావత్‌ దక్షిణ భారత దేశంలో సంచలనంగా మారింది. నవంబర్‌ 1 తెల్లవారుజామున కొచ్చిలోని హోటల్‌ నంబర్‌18లో జరిగిన ఓ పార్టీకి అటెండ్‌ అయి వస్తుండగా జరిగిన ఈ రోడ్డు యాక్సిడెంట్‌ మొత్తం ముగ్గురి ప్రాణాలు బలితీసుకుంది.

స్పాట్‌లోనే కేరళ అందాల రాసులిద్దరినీ మృత్యువు కబళించింది. ఆ తరువాత అడ్వర్టైజింగ్‌ ప్రొఫెషనల్‌ మొహమ్మద్‌ ఆషిక్‌ మరణించారు. అయితే దీన్ని అంతా ప్రమాదంగానే భావించారు. కానీ రోజులు గడిచేకొద్దీ అది నిజంగా ప్రమాదమేనా? లేక ఈ యాక్సిడెంట్‌ వెనుక ఏదైనా కుట్రకోణం దాగివుందా? అన్న అనుమానం అందర్నీ వెంటాడింది.

సరిగ్గా ఈ రోడ్డు ప్రమాదానికి గంట ముందు “ఇట్స్‌ టైమ్‌ టు గో” అనే కాప్షన్‌తో తన ఇన్‌స్ట్రాగ్రాంలో ఓ వీడియో అప్‌లోడ్‌ చేయడం అందర్నీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది.

Related posts

కొల్లాపూర్ కోట స్థలాన్ని కబ్జా చేస్తుంటే ఊరుకోం

Satyam NEWS

పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన ఏపీ మంత్రి వర్గం

Satyam NEWS

21న సిద్ధి వెంకటేశ్వర్లు వర్ధంతి

Bhavani

Leave a Comment