38.2 C
Hyderabad
April 28, 2024 22: 27 PM
Slider నిజామాబాద్

బిజెపి రైతు సదస్సులో పాల్గొన్న విజయశాంతి

#vijayashanti

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి గ్రామంలో జరిగిన రైతు సదస్సు కు బిజెపి సీనియర్ నాయకురాలు విజయశాంతి హాజరయ్యారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు లక్ష్మీ బసవ నరసయ్య, కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు, జుక్కల్ మాజీ శాసన సభ్యురాలు అరుణతార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు రైతులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అరుణతార విజయశాంతి ని శాలువాతో సన్మానించి సాదరంగా ఆహ్వానం పలికారు.

Related posts

బలవంతపు హిందీపై మోడీ వివరణ

Satyam NEWS

శ్రీవారి భక్తులకు భద్రత కల్పించడంలో టిటిడి వైఫల్యం!

Bhavani

గోపాలపురంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభ

Satyam NEWS

Leave a Comment