ఈ నెల 29వ తేదీన శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు టిటిడి రద్దు చేసింది. 29వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉండటంతో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రోజు ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభం కానున్నది. ఈ నేఫధ్యంలో 28వ తేదిన బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
previous post
next post