నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని మాల్ పట్టణం లో నూతన రెవెన్యూ చట్టం ఏర్పాటు ను స్వాగతిస్తూ మండల టి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ చిత్ర పటానికి తెరాస రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా బుధవారం నాడు ఆయన మాట్లాడుతూ కేసిఆర్ అవినీతి ని అంతం చేయాలని ఒక ఆలోచనతో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకు వచ్చారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నట్వ గిరిధర్, ప్రధాన కార్యదర్శి దొంతం చంద్రశేఖర్ రెడ్డి,రైసాస కన్వీనర్ ఉజ్జయిని సాగర్ రావు,తెరాస నాయకులు బాదేపల్లి పులిరాజ్,మర్రు రామారావు,కుంభం శ్రీశైలం, పాల్గొన్నారు.
ఇంకా వందనపు ఆంజనేయులు,దాసరి తిరుపతి, నల్లా శంకర్, యాదయ్య,కట్కూరు నారాయణ గౌడ్ ఆకుతోట నరసింహ్మ, కె యాదయ్య జె. జగన్, బాదేపల్లి లాలు గౌడ్, మొహమ్మద్ అజీమ్ ఇలియాస్,వెంకటయ్య గౌడ్, ఏ వెంకట్ రెడ్డి,టిఆర్ఎస్వి నాయకులు జిట్టా జగదీష్, మల్లేష్ ,వేణు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.