40.2 C
Hyderabad
April 29, 2024 18: 52 PM
Slider ఖమ్మం

వెట్ మిక్స్ టిప్పర్ ను తగలబెట్టిన మావోయిస్టులు

#wetmix

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో మావోయిస్టుల కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. దుమ్ముగూడెం మండల సరిహద్దు అయిన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా ధర్మపేట గ్రామ సమీపంలో రోడ్డు పనుల కోసం వెట్‌‌మిక్స్ తీసుకెళ్తున్న టిప్పర్‌‌ను గురువారం నాడు మావోయిస్టులు తగులబెట్టారు. రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను హతమార్చేందుకు పథకం వేస్తే తప్పించుకున్నట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో రెండు రాష్ట్రాల అటవీ ప్రాంతవాసులు ఉలిక్కిపడ్డారు. మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.

Related posts

పోలీసు స్పందనలో బాధితుల గోడు…

Satyam NEWS

రంజాన్ మాస సందర్భంగా పేద ముస్లింలకు బట్టల పంపిణీ

Satyam NEWS

అనంత ఆనందాన్నిచ్చే అనంత పద్మనాభ వ్రతం

Satyam NEWS

Leave a Comment