42.2 C
Hyderabad
April 26, 2024 16: 12 PM
Slider కడప

రాయచోటి లో టీడీపీ నేత పై వైసీపీ నేతల దాడి

rayachoti attack

కడప జిల్లా రాయచోటి  టీడీపీ  మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఖదర్  బాష పై వైసీపీ నేతలు కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఖాదర్ బాష తీవ్రంగా గాయపడగా రక్తపు మడుగు ఏర్పడింది. విషయం తెలుసుకొని ఘటన స్థలానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి హుటాహుటిన చేరుకున్నారు.

రాయచోటి ఇంచార్జి రమేష్ రెడ్డి కూడా ఆయనను పరామర్శించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. దాడి జరుగుతున్న సమయంలో ప్రేక్షక పాత్ర వహించిన స్థానిక పోలీసుల చర్యలను టీడీపీ నేతలు ఖండించారు. ఇదేం పద్ధతని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తనపై జరిగిన దాడిని ఖాదర్ బాషా పోలీసులు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Related posts

చంద్రబాబునాయుడి మళ్లీ యూ టర్న్

Satyam NEWS

కరోనా టీకా వికటించి మహిళ సర్పంచ్ మృతి?

Satyam NEWS

నెల్లూరు రూరల్లో అభివృద్ధే ప్రతిపక్షాలకు సమాధానం

Bhavani

Leave a Comment