38.2 C
Hyderabad
April 28, 2024 19: 47 PM
Slider కడప

మేడా నిలయంలో వైయస్సార్సీపి ఆవిర్భావ దినోత్సవం

meda mallikarjunreddy

కడప జిల్లా రాజంపేట పట్టణంలోని బైపాస్ రోడ్డు లోని మేడా నిలయంలో వైయస్సార్సీపి పదోవ ఆవిర్భావ దినోత్సవం తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుడు, స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సి. రామచంద్రయ్య వైసీపీ పార్టీ జెండా ఎగురవేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథరెడ్డి రాజంపేట నియోజకవర్గం లోని వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

భగ్గుమన్న భాజపా శ్రేణులు: దిష్టిబొమ్మల దహనం

Satyam NEWS

సెలబ్రేషన్స్: పతంగుల పండుగలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

Satyam NEWS

ఎన్ని అరెస్టులు చేసినా భయపడేది లేదు

Satyam NEWS

Leave a Comment