32.7 C
Hyderabad
April 27, 2024 01: 51 AM
Slider కరీంనగర్

ఎటాక్:బీజేపీ నాయకుడి ఇంటి ఫై అర్ధరాత్రి దాడి

attack on siricilla bjp defeted candidate

తన ఇంటిపై దాడి జరిగిందని సిరిసిల్ల పట్టన బీజేపీ నాయకుడు గుడ్ల విష్ణు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎవరో వచ్చి, తమ ఇంటిని ధ్వంసం చేసి వెళ్లారని విష్ణు ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాత్రి తాను ఫంక్షన్ కి వెళ్లానని, ఆ సమయంలో వివిధ ఫోన్ నెంబర్లతో తనకి బెదిరింపు కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

బెదిరింపు కాల్స్ రావడంతో రాత్రి తన ఇంటికి ఫోన్ చేసి కుటుంబ సభ్యులను. తమ బంధువుల ఇంటికి వెళ్లి పడుకోవాలని చెప్పినట్లు, అలా వారు వెళ్ళాక ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంటిపై దాడి జరిగిందని, సుమారు 50 వేల రూపాయలతో పాటు, ఆస్తినష్టం జరిగిందని కేసు నమోదు చేసి దుండగులను చట్టపరంగా శిక్షించాలని ఆయన ఫిర్యాదులో కోరారు.

Related posts

ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వ భూమిని కబ్జా

Bhavani

ఉద్యోగాలు అడిగిన జనసేన నేతల అరెస్ట్…

Satyam NEWS

Road Accident: వనపర్తి జిల్లాలో ఇద్దరి మృతి

Satyam NEWS

Leave a Comment