28.7 C
Hyderabad
April 27, 2024 04: 37 AM
Slider జాతీయం

అల్లరి మూకలు : రైలు పట్టాలపై బాంబులు

bombs-rail-track.jpg

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్‌ రీజియన్‌లోని హృదయాపూర్ రైల్వే స్టేషన్‌ సమీపంలో క్రూడ్ బాంబులు కలకలం రేపాయి. బుధవారం మధ్యాహ్నం స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై నాలుగు క్రూడ్ బాంబులను రైల్వే పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. భారత్ బంద్ ఉద్ధృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ బాంబులు దొరకడం కలకలం రేపుతోంది. ఆందోళనలో ఎవరైనా అల్లరి మూకలు చేరి ఈ పని చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Related posts

కొత్త వేరియంట్ పై ఫేక్ ప్రచారాలు వద్దు

Bhavani

తవాంగ్ కు చేరుకోవడానికి టన్నెల్ మార్గం రెడీ

Satyam NEWS

ప్రొద్దుటూరులో రాచమల్లు రాజ్యాంగం అమలు చేస్తున్నారా?

Satyam NEWS

Leave a Comment