26.7 C
Hyderabad
April 27, 2024 09: 08 AM
Slider ఆంధ్రప్రదేశ్

హైటెన్షన్ ప్రొటెస్ట్: అమరావతి కోసం మహాపాదయాత్ర

amaravathi

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 39వ రోజుకు చేరుకున్నాయి. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడం, వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లిన నేపథ్యంలో రైతులు, మహిళలు పాదయాత్ర చేపట్టారు.

మందడం నుంచి అనంతారం వెంకన్న కొండకు రైతులు పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు రాజధాని ప్రాంత గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, మహిళలు తరలివచ్చారు. మందడం నుంచి వెలగపూడి, తుళ్లూరు మీదుగా వెంకన్న కొండకు వెళ్లి రైతులు మొక్కులు చెల్లించుకోనున్నారు.

Related posts

కరోనా వ్యాప్తి అరికట్టడంలో ఇమ్రాన్ ఖాన్ విఫలం

Satyam NEWS

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మ‌క్షంలో బీఆర్ఎస్ లో చేరిక‌లు

Bhavani

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment