28.7 C
Hyderabad
April 27, 2024 04: 20 AM
Slider తూర్పుగోదావరి

మ్యాడ్ నెస్: మానవత్వం మరచి మంటల్లో కాల్చి

dalith youth poured kirosine

ఉన్మాదులు చేస్తున్న చర్యలతో మానవత్వం సిగ్గుతో తలదించుకుంటున్నది. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల లో ఈ దారుణ సంఘటన జరిగింది. ప్రేమ పేరుతో ఓ అమ్మాయి ని వేధించాడు ఒక యువకుడు. పెళ్ళి చేసుకుంటానని ఆ అమ్మాయిని వెంటాడాడు. అయితే ఆ అమ్మాయికి అతనితో పెళ్ళి ఇష్టంలేదు. దాంతో అతడితో పెళ్లికి కి నిరాకరించింది.  వేరే వారితో ఆ అమ్మాయికి  వివాహం జరిగింది.

దీంతో వాడు కక్ష పెంచుకున్నాడు. రాత్రి ఆమె ఇంటిపై పెట్రోలు పోసి తగులపెట్టాడు. దీంతో ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు సజీవ దహనం కాగా మరో నల్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఉన్మాది దుళ్ల పెట్రోల్ బంక్ లో రాత్రి ఒంటిగంటన్నర సమయానికి పెట్రోల్ సీసాలో కొనుగోలు చేసినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు.

Related posts

ఏలూరులో హీరో హోండా జూమ్ న్యూ మోడల్ ప్రారంభం

Satyam NEWS

మళ్లీ రగులుతున్న ‘తెలంగాణ తల్లి’ విగ్రహం సెంటిమెంట్

Satyam NEWS

పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి

Satyam NEWS

Leave a Comment