కార్పొరేట్ కు అమ్ముడుపోయిన విద్యాశాఖాధికారులు
వైయస్సార్,అన్నమయ్య జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాలు పేరుతో తల్లిదండ్రుల దగ్గర నుండి దోపిడీకి గురిచేస్తున్నారని విద్యాశాఖధికారులుకు యాజమాన్యాలకు అమ్ముడుపోయారని పిడియస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న ఆరోపించారు. నగరంలోని వైఎస్ఆర్,...