టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.10,01,116 విరాళంగా అందింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం గోగన్నమట్టానికి చెందిన ఎస్వివిఎస్.వర్మ అనే భక్తుడు ఈ మేరకు విరాళం డిడిని తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
previous post