38.2 C
Hyderabad
April 27, 2024 15: 06 PM
Slider విశాఖపట్నం

విశాఖపట్నం వైసీసీ మొత్తం ఖాళీ

seetamrajusudhakar

విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన 12 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడనున్నారు. విశాఖపట్నం నగరంలోని దస్పల్లా హోటల్లో దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ రెబల్ నాయకులు, కార్యకర్తలు నేడు సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. తమతో 12 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి బయటికి వస్తారని ఆయన తెలిపారు. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో అందరూ బయటికి వెళ్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో వైసీపీని ఖాళీ చేస్తామని హెచ్చరించారు.

Related posts

ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గృహా నిర్బంధం

Satyam NEWS

ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించిన గుంటూరు జిల్లా టీడీపీ

Satyam NEWS

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఆరు గ్రామాలకు ఇబ్బందే ఇబ్బంది

Satyam NEWS

Leave a Comment