36.2 C
Hyderabad
April 27, 2024 21: 57 PM
Slider జాతీయం

భారత్ లో కొత్తగా 2,876 కరోనా కేసులు 98 మరణాలు

2876 new corona cases in india 98 deaths

మన దేశం లో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కరోనా కేసులు.. ఇప్పుడు అమాంతం తగ్గి పోయాయి.ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2876 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,98,938 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 32,811 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 89. 11 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 98 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,16,072 కి చేరింది.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,80,60,93,107 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 18,92,143 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1106 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,24,50,055 కు చేరింది.

Related posts

జగన్ సర్కార్ ప్రజలపై మరో బాదుడు

Satyam NEWS

చట్టాలను రేప్ చేస్తున్న కుల దురహంకారం

Satyam NEWS

రీచా చద్దా పై వివాదాస్పద వార్తలు ప్రసారం చేయవద్దు

Satyam NEWS

Leave a Comment